Home » Ayodhya
అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం సంభవించింది. తరచూ వరుస భూకంపాలతో అఫ్ఘాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అఫ్ఘాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీ�
‘‘ఈరోజు మనకు ఏది లభించినా అది శ్రీరాముడి ఆశీస్సుల వల్లనే. అటువంటి పరిస్థితిలో మా చిన్న సహకారం ఈ గొప్ప ఆలయంలో భాగమవుతుంది. ఇది మాకు పెద్ద వరం’’ అని రాసుకొచ్చాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27వ నంబర్ అయోధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.....
రామాయణ ఘట్టాలు ఉట్టిపడేలా అయోధ్యలో అలంకరణలు జరుగుతున్నాయి. పౌరాణిక చిత్రాలతో గోడల్ని అలంకరిస్తున్నారు. ఇక ఆలయంలోని ప్రతి స్తంభంపైన రాముడి చిత్రాలు ఉండేలా చూస్తున్నారు.
ఆ తేదీల్లో బల్క్ బుకింగుల కోసం.. దేశ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు విపరీతంగా ప్రయత్నాలు జరుపుతున్నాయి.
అయోధ్యలోని సరయూ నదిని రాముని పాదాలతో తడిసిన పుణ్య నదిగా భక్తులు భావిస్తారు. అలాంటి నదిలో ఓ యువతి డ్యాన్సులు చేయడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
SV యూనివర్సిటీ గ్రౌండ్ ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమాను మొదటి నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగానే ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సభ నిర్వహణ కూడా ఆధ్యాత్మికంగా కొత్తగా డిజైన్ చేశారు.
అయోధ్య(ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని అద్భుతమైన రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.(Ayodhya Ram Mandir) అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు(Installation of idol) ప్రధాని మోదీకి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Ram Mandir Trust) ఛైర్మన్ మహ
పాకిస్థాన్ లోని రావి నదితో పాటు 155 దేశాల నుంచి సేకరించిన పవిత్ర నదీ జలాలతో అయోధ్య రాయ్యకు ‘జలాభిషేకం’ నిర్వహించనున్నారు.