Home » Ayodhya
అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులు రామయ్యను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
మందిర నిర్మాణ పనుల్లో అనురాధా టింబర్ ఎస్టేట్
దేశంలోని రైల్వే ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త వెల్లడించారు. రామజన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో శనివారం ఆరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపనున్నారు....
పవిత్ర అయోధ్య నగరంలో కొత్తగా ప్రారంభించనున్న విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అని పేరు పెట్టినట్లు విమ
పవిత్ర అయోధ్య నగరంలోని రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ‘అయోధ్య ధామ్’గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేసి కొత్త భవనం నిర్మించాక అయోధ్య రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30వతేదీన ప్రధాని నర�
పవిత్ర అయోధ్య నగరంలో రామమందిర శంకుస్థాపన ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 22వతేదీన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించిన విశిష్ట అతిథులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఇవ్వను
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం ఆసన్నమైంది. భక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణం రానే వచ్చింది. వచ్చే ఏడాదే అయోధ్య రామయ్య ప్రతిష్టాపన ముహూర్తం జరుగనుంది.
పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ అయోధ్య నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు �
రామయ్య అంటే ప్రాణం. అయోధ్య రామయ్య కోసం పాదయాత్ర చేపట్టారు ఓ భక్తుడు. రామయ్య అడుగు జాడల్లోనే అడులు వేసుకుంటు బయలుదేరారు. రాముడు అయోధ్య నుంచి లంకకు నడిచి వెళ్లినదారిలోనే అడుగులో అడుగు వేస్తు రామయ్య పాదుకలతో నడుస్తున్నారు.
శ్రీరాముని పాదుకులతో బయల్దేరిన శ్రీనివాస శాస్త్రి