Home » Ayodhya
అయోధ్యలో సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రామ మందిరం ప్రారంభోత్సవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లు పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబోతున్నాయి. టిక్కెట్టు ధర.. సమయం వివరాల కోసం చదవండి.
మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో బాలరాముడి విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహం ఫోటోలను ఆలయ ట్రస్ట్ కానీ, ప్రభుత్వం కానీ అధికారికంగా విడుదల చేయలేదు.
‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అంటూ మిఠాయిల అమ్మకాలు చేపట్టింది అమెజాన్.
పవన్ కల్యాణ్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, రాయలసీమ 1,2 జోన్లుగా కమిటీలు వేసింది.
జర్మన్ సింగర్ 'రామ్ ఆయేంగే' అని పాట పాడుతుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతవారం ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసిన ఈ పాట విని అందరూ ఆ సింగర్ని మెచ్చుకుంటున్నారు.
దేశం మొత్తం రామ నామ జపమే వినిపిస్తోంది. మరో మూడు రోజుల్లో దేశంలోని హిందువులు భక్తితో ఎదురు చూస్తోన్న దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రామ మందిర ఆహ్వానం అందింది
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ లు భారీగా పెరిగాయి. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖులు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్య పట్టణంలో 7 నక్షత్రాల ఎన్క్లేవ్ అయిన సరయూలో ఒక ప్లాట్ను కొన్నారు. ముంబయికి చెందిన డెవలపర్ హోమ్ ఆఫ్ అభినందన్ లోధ నుంచి అమితాబ్ ప్లాట్ కొన్నారు.....