Home » Ayodhya
అయోధ్య కోసం ఏదో ఒకటి చేస్తా
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. ప్రధాని మోదీ పూజలు నిర్వహించారు.
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1గంటకు ముగియను�
పండితుల వివరాల ప్రకారం.. 84సెకన్ల సమయం చాలా శుభప్రదమైంది. ఈ శుభముహూర్తంలో పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి.. రాంలల్లా జీవితం పవిత్రం అయ్యే 84 సెకన్లలో ప్రతిఒక్కరూ రాముడి నామాన్ని పటించాలి.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిధ్యాలతో ధ్వనులు చేయనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారు.
నేడు అయోధ్య రామమందిరం ఘనంగా ప్రారంభం అవుతోంది. దీనికోసం అయోధ్య ఆలయం ఎంతో అందంగా ముస్తాబవగా ఫొటోలు వైరల్ గా మారాయి.
అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సుమారు ఐదు గంటలు కొనసాగనుంది. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 3గంటల వరకు మోదీ అయోధ్యలో ఉండనున్నారు.
చిరంజీవి, రామ్ చరణ్ నేడు అయోధ్య రామ్ మందిర ప్రారంభోత్సవాన్ని వెళ్తున్నారు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం అభిమానులని తమ ఇంటి వద్ద కలిసి మాట్లాడారు.
500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనోంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిల్లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.