Home » Ayodhya
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామిక్ జీహాద్తో..
దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున మట్టి దీపాలు వెలిగించారు. సరయు నదీ తీరం
దీపావళి పండుగను పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'అయోధ్య దీపోత్సవం' అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి,భరతుడు పాత్రల
శ్రీరాముని జన్మభూమి అయోధ్య నగరం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించారు.
దశరథుని కొడుకైన రాముడికి రూ.500 ఫైన్ విధించారు కేరళ పోలీసులు. సీట్ బెల్టు లేకుండా డ్రైవ్ చేస్తున్నందుకు జరిమానా విధించామని రశీదులో పేర్కొన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొత్తం(దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం సహా) 2025 నాటి పూర్తి కానుందని,కానీ 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం.
స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లి ఒకే కుటంబానికి చెందిన 12 మంది మునిగిపోయిన ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగింది.
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య అభివృద్ధి ప్రణాళికను ప్రధాని మోదీ సమీక్షించారు. అయోధ్య ఆలయంతోపాటు నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్పించిన ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు.
అయోధ్యపై మోదీ మాస్టర్ ప్లాన్
అయోధ్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్స్టేషన్ నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. దీనికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది.