bail for rajadhani farmers

    రాజధాని రైతులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

    November 5, 2020 / 03:28 PM IST

    bail for rajadhani farmers: రాజధాని రైతులకు బెయిల్ మంజూరైంది. ఆరుగురు రైతులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు గుంటూరు జిల్లా జైలులో ఆరుగురు రైతులు ఉన్నారు. వారికి బేడీలు వేసి జైలుకి తీసుకెళ్లడం తీవ్ర దుమారం రేపిన సంగత�

10TV Telugu News