Home » bandi sanjay
డ్రగ్స్ అమ్మేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహితులే. కేసు దర్యాప్తు పూర్తయితే మరిన్ని పేర్లు బయటకు వస్తాయి.(Pudding Mink Pub)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటిసారిగా జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాలలో మెల్లగా హీట్ మొదలవుతుంది. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి..
ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నావ్
విగ్రహం పెట్టాక ఈ రాళ్ల దాడులు ఏంటి? సమస్యలు ఉంటే సామరస్యంగా పరుష్కరించాల్సిన పోలీసులు బూతులు మాట్లాడటం..
బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తాం.. ఆ సమయం దగ్గరకు వచ్చిందన్నారు. ఇటీవలే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ లలో ఎన్నికలతో స్పష్టమైందన్నారు.
బీజేపీని ఖతం చేయాలని సీఎం కేసీఆర్ నా మీద కేసు వేయించారని రాజాసింగ్ అన్నారు. అంత చేసినా తననే గెలిపించారని చెప్పారు.
సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెండ్రోజులుగా బాగా నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
‘దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’..డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా లేకున్నా ఒక్కటే అంటూ బండి సెటైర్లు వేశారు.
తెలంగాణలోనూ యూపీ తరహా ఫలితాలే రిపీట్ అవుతాయని ఆయన అన్నారు. తెలంగాణలో బండి సంజయ్ రూపంలో బుల్డోజర్ ని..(Raja Singh On Election Results)