Home » bandi sanjay
పాదయాత్ర చేసే బండి సంజయ్ అజ్ఞాని...ఏం తెలియదని విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, కారు కూతలు కూస్తూ పాదయాత్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల రూపంలో సంపదను పంచి పెడుతుంటే, ఇద్దరు దోస్తుల కోసం దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ గద్దలకు పంచి పెడుతోంది.
దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ తో పని చేయబోతున్నారని, టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ఇప్పుడు కూడా కలిసి పనిచేసేందుకు ఆ పార్టీలు...
మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆదివారం వడదెబ్బ తగిలింది. దీంతోపాటు ఎసిడిటీకి కూడా గురయ్యారని వైద్యులు తెలిపారు.
కేంద్రం రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం తన ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయడం అనవాయితి అని తెలిపారు. సెస్ ల రూపంలో వసూలు చేస్తూ.....రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బ తీస్తోందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇక్కడ అమలయ్యే విధంగా చూడాలని వారు కోరడం విశేషం. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, దళిత బంధు పథకాలపై ప్రభుత్వంతో మాట్లాడి అమలయ్యేలా చూడాలని...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గద్వాల జిల్లాలో చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం 8వ రోజుకు చేరుకుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన ...
రాష్ట్రంలో అడ్డుఅదుపు లేకుండా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాష్టికాలపై జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు...
తెలంగాణ బీజేపీలో.. రోజుకో రచ్చపై.. చర్చ నడుస్తోంది. జిల్లాలు చుట్టేద్దామనుకున్న స్టేట్ లెవెల్ నాయకులకు.. చుక్కెదురవుతోంది.
పేదోళ్ల రాజ్యం కావాలా? పెద్దల రాజ్యమే కావాలా? ప్రజలారా.. ఆలోచించండి" అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.