Home » bandi sanjay
భాగ్యలక్ష్మి ఆలయాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ మతిస్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజయకీయ లబ్ధి కోసం సంజయ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం నాటికి అధికార తెరాస పార్టీకి దీటుగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, మోదీలు రాష్ట్రంలో పర్యటించార�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప�
మహబూబ్నగర్లో జేపీ నడ్డా.. తుక్కుగూడలో అమిత్ షా.. బేగంపేట్లో.. ప్రధాని మోదీ. ఇలా.. ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా.. గల్లీ గల్లీలో రీసౌండ్ వచ్చేలా.. టీఆర్ఎస్పై బేస్ పెంచి మరీ వాయించేస్తున్నారు. నడ్డా, అమిత్ షా అంటే ఓకే. వాళ్లు.. రావాలనే సభకొచ్చారు. కావాల�
బండి సంజయ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉంది, కాళ్ల నొప్పులు తగ్గాయా అని బండి సంజయ్ ను అడిగి తెలుసుకున్నారు.(Modi Praises Bandi Sanjay)
కాషాయ కండువా కప్పుకుందామనుకుంటున్న లీడర్లకు.. ఊహించని షాకులు ఎదురవుతున్నాయ్. అనుకోని పరిస్థితులు కనబడుతున్నాయ్. కమలదళం వైపు చూస్తున్నా.. అది చూపులతోనే సరిపోతోంది. మిగతా పార్టీల్లో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు.. బీజేపీలో నెలకొన్న పరిస్థ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు.. అంటూ ప్రశంసించారు.(PM Modi Calls BandiSanjay)
మైనారిటీలకు కేటాయించిన రిజర్వేషన్లపై అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు.(Amit Shah On MinorityReservations)
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన ఖరారైంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రమ యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభకు షా హాజరు కానున్నారు.
హైదరాబాద్ కు అతి సమీపంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా హాజరుకానున్నారు