Home » bandi sanjay
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు.
వేలమంది స్టేషన్ దగ్గర గుమిగూడుతుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? పెట్రోల్ బాటిళ్లు, ఐరన్ రాడ్లు తీసుకొచ్చి స్టేషన్ లోకి ప్రవేశించినా పోలీస్ వ్యవస్థ ఎందుకు గుర్తించకలేపోయింది?(Bandi Sanjay On Violence)
ఆందోళన కారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మీ ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని సంజయ్ అన్నారు. మీరంతా దేశ భక్తులు, దేశ సేవకోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు, దయచేసి పుకార్లు నమ్మవద్దు అంటూ బండి సంజయ�
గౌరెల్లిప్రాజెక్టుతో రాష్ట్రంలో రక్తం పారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలను కించపర్చేలా వ్యవహరించారంటూ బీజేపీ నాయకురాలు రాణి రుద్రమతో పాటు దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ నేతలు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నవోదయ, గిరిజన యూనివర్సిటీ వంటివి రాష్ట్రానికి తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుందన్నారు.
బండి సంజయ్ తెలంగాణకు పనికొచ్చే ఒక్క మాటా మాట్లాడరని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వాళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
చార్జీలు పెంచితే ప్రశ్నించే హక్కు లేదా..?
జీహెచ్ఎంసీకి బీజేపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
భాగ్యలక్ష్మి టెంపుల్ టచ్ చేసి సూడుర్రి - బండి సంజయ్