Home » bandi sanjay
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్ జరుగనుంది. దీంతో మునుగోడు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్,బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎం
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలే కాదు మరిన్ని ఉప ఎన్నికలు జరగుతాయి అని..10 నుంచి 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.
గోల్కొండపై కాషాయ జెండా ఎగరేస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెక
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 26న హన్మకొండ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగుస్తుంది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 15 సీట్ల కన్నా ఎక్కువ రావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ నేతలు ఎవరెవరు ఎక్కడెక్�
తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రె
ఈసారి వచ్చేది మా ప్రభుత్వమే..!
ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సై అంటే సై అంటున్నాయి. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.(Revanth Reddy Challenge)
కేసీఆర్ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని... ఇక తాము కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని సంజయ్ మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడని దుయ్యబట్టారు.