Home » bandi sanjay
Bandi Sanjay criticizes MIM and TRS : హైదరాబాద్ కు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నుంచి విముక్తి కల్పిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ వల్ల హైదరాబాద్ అభివృద్ధికి దూరమైందని విమర్శించారు. శుక్రవారం (డిసెంబర్ 18, 2020) హైదరాబాద్ చార్మిన
Jana Reddy Governor Post : గవర్నర్ పదవి.. ఎంతోమంది తెలంగాణ నేతలను ఊరించిన పోస్ట్ ఇది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇంతకీ గవర్నర్ గిరీ ఆఫర్ ఎవరికి వచ్చింది. ఈ చర్చ ఎందుకు జరుగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య విజయ�
Bandi Sanjay: గ్రేటర్ ఫలితాలపై అనూహ్య ఫలితాలు వచ్చాయని, కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలు వచ్చి ప్రచారం చేసి మాకు మద్ధతు ఇచ్చారు. ఈ పార్టీ విజయం కార్యకర్తలది. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంతేక�
తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా గతంలో లేనన్ని డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం.. బీజేపీతో హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో 10టీవీ లైవ్ డిబేట్ లో మాట్లాడిన రాజకీయ ప్రముఖులు ఇరు పక్షాల న�
GHMC Election: గ్రేటర్ ఎన్నికల అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో బండి సంజయ్తో పాటు పాల్గొన్న మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. ఓటింగ్ శాతం తగ్గడంపై ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించార�
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ నుంచి అమిత్ షా, యూపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, మరో కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ ప్రచారానికి హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఈ మేరకు పార్టీ ఓట్లు భారీగా వస్
trs activists destroyed bjp state president bandi sanjay car : టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణతో నెక్లెస్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నెక్లెస్ రోడ్డులోని ఒక రెస్టారెంట్ వద్దకు వచ్చిన ఆయన కారు�
KTR respond Bandi Sanjay’s comments : జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆయన కామెంట్స్ పై టీఆర్ఎస్ సీరియస్ అయింది. బీజేప�
Bandi Sanjay sensational comments : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యం అన్నారు. కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వం ద�
FIR filed against Bandi sanjay and akbaruddin : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై సుమోటో కింద కేసు పోలీస్ శా�