Home » Bathalapalli
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం జ్వాలాపురం స్టేజ్ దగ్గర శనివారం రాత్రి ఓ కారును లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు