Home » bharat Jodo Yatra
భారత్ జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. హిమపాతాన్ని సైతం లెక్కచేయకుండా ఆయ
కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లో ముగిసింది. ఇవాళ శ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించనుంది. దీనికి దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యే అవకాశాలు �
రాబోయే రెండు రోజ్లుల్లో ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం. శ్రీనగర్లో ఈనెల 30న భారీ సభ జరుపుబోతున్నాం. యాత్ర ముగింపు సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హ�
జమ్మూకాశ్మీర్లోని అవంతిపోరాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మోహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని అభినందించారు. రాహుల్ గాంధీ యాత్ర కాశ్మీ
జమ్మూకశ్మీర్ లోని అవంతిపొరాలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. నిన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ యాత్రలో రాహుల
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీవాళ్లు పిరికి పందలని అన్నారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రాహుల్ గ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రభను పెంచేందుకు కాదని, దేశంలోని పర
భారత్ జోడో యాత్ర’లో భాగంగా జమ్మూలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్
భారత్ జోడో యాత్రలో పాల్గొనేకంటే ముందు ఉర్మిళ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. వణుకుతున్న చలిలో మీతో మాట్లాడుతున్నాను.. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నానని ఆమె తెలిపింది.
రాహుల్ గాంధీని తన పెళ్లి గురించి ప్రస్తావించగా.. నేను పెళ్లికి వ్యతిరేకం కాదని, నాకు సరియైన అమ్మాయి దొరికితే పెళ్లిచేసుకోవటానికి సిద్ధమేనని క్లారిటీ ఇచ్చారు. అయితే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలని రాహుల్ �