Home » bharat Jodo Yatra
2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం.. కాంగ్రెస్ పరిస్థితి రాను రాను మరింత దారుణంగా పరిస్థితికి చేరింది. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్ర పట్ల కాంగ్రెస్ వర్గాల్లోనే అనుమానాలు ఉండేవట. అయితే యాత్ర ప్రారంభై కొనసాగుతున్న క్రమంలో ప్రజల నుంచి
ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశ వ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇందిరా మరణానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీనే ఈ పని చేయిందనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు ఓ సందర్�
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద రాహుల్ టీ-షర్టుతో కనిపించారు. ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. పైగా చెప్పులు లేకుండా కనిపించారు. తాజా ఈ విషయమై రాహుల్ గాంధీని ప్రశ్నించగా..
Rahul Gandhi Bharat Jodo Yatra: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం హర్యానాలో కొనసాగింది. గత గురువారం సాయంత్రం పానిపట్ మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. అయితే, మంగళవారం అంబాలా
కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తన భుజాలకు ఎత్తుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో మంచి ఊపును ఇవ్వడంతో, ఈ యాత్ర ప్రియాంత చేత కూడా చేపట
ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా, రోజువారి యాత్రలో సైతం రాహుల్ అదే టీషర్టులో ఉంటున్నారు. బయట ఇది పెద్దగా చర్చకు రానప్పటికీ, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఈ సందర్�
సెప్టెంర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 100 రోజులకు పైగా యాత్రలో ప్రస్తుతం యూపీలో కొనసాగుతోంది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. అయితే మొదటి దశ పా�
కాంగ్రెస్ ప్రధాన వైరి పక్షమైన భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని ఆహ్వానం అందింది. ఆ పార్టీకి చెందిన ఒక నేత ఈ యాత్రలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ నేత చార్య ప్రమోద్ కృష్ణమ్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా బుధవారం స్పందిస
రాహుల్ గాంధీ ఈ యాత్రకు బయల్దేరిన తర్వాత నుంచి ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో సోనియా గాంధీ బాధ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కర్ణా�
భారతీయ జనతా పార్టీ మాజీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ.. పాత మిత్రుత్వం వల్లే జోడో యాత్రకు దూరంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్లో నితీశ్ కుమార్, లాల