బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద పడితే కులం, మతం, ప్�
కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలూ ఇదే పనని, అంతకు మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా �
నా ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు వేలకోట్ల రూపాయలు వెచ్చించారు. వాళ్లకి ఎంత పవర్ ఉందో చూడాలని నేను ఒక్క మాటకూడా అనలేదు అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కొనసా�
రాహుల్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెసేతర పార్టీలు సైతం పాలు పంచుకుంటున్నాయి. యాత్ర ప్రారంభం రోజే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలు ఈ యాత్రకు మద్దతుగా రాహుల్తో కలిసి నడ�
పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు తప్పనిసరి పాటించేలా కొవిడ్-19 నియమ, నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలు, పాదయా�
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. బహుశా రాహుల్ గాంధీపై గతంలో ఉన్న నమ్మకాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నట్టు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో.. ఈ ఊపు మరింత �
ఇక కొవిడ్ పేరుతో భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని, రాహుల్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి కమల నేతల్లో వణుకు పుట్టిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ కొట్ట పారేసింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ తన ఉనిక�
ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు స్పందిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించకుండా యాత్ర సాగుతోందని, ఆ యాత్రను వెంటనే ఆపేయాలంటూ ప్రకటనలు చేశారు. అంతే, రాహుల్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే కొవిడ్ మంత్రాన�
తమిళనాడులో ఎంకేఎం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నటుడు కమల్ హాసన్ కూడా శుక్రవారం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నాడు. ఢిల్లీలో ఆయన ఈ యాత్రకు హాజరవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
BJP Jan Akrosh Yatra: చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు ఆయా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్-7 కొవిడ్ వేరియంట్ తరహా �