భారతీయ జనతా పార్టీ మాజీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ.. పాత మిత్రుత్వం వల్లే జోడో యాత్రకు దూరంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్లో నితీశ్ కుమార్, లాల
రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొత్తానికి 3,000 కిలోమీటర్ల మైలు రాయిని ఈరోజే చేరుకుంది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టడంతోనే ఈ ఘనత సాధించారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదటి విడతగా చెప్తున్న ప్రస్తుత యాత్ర దాదాపు ముగింపుకు వచ్చిన
రాహుల్కి ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా ఆకాంక్షిస్తూ అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ లేఖ రాశారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రఘురామ్ రాజన్ క్లారిటీ ఇచ్చారు.
ఢిల్లీలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పోలీసులు భద్రత పెంచారు. భారత్ జోడో యాత్రకు సరైన భద్రత కల్పించడం లేదంటూ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఢిల్లీ పోలీ
ఈ విషయమై ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో.. ‘‘యాత్రలో పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో, జెడ్ ప్లస్ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చ�
ప్రత్యర్థులు ‘పప్పూ’ అంటూ మిమ్మల్ని సంబోధిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనిప్రశ్నించగా.. నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఎవరినీ ద్వేషించను అంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు. నాకెన్ని పేర్లు పెట్టినా లెక్కచేయను, జీవితంలో ఏదీ జరగక, జీవ
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు చుట్టూ స్థానిక పోలీసుల రక్షణ ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో పూర్తయిన అనంతరం �
ఉత్తర ప్రదేశ్లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయ�
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఈ సందర్భంగా సోమవారం ఢిల్లీలోని గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లతో పాటు బీజేపీ నేత, మాజీ ప్రధాని