Home » bharath jodo yatra in panjab
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది.
దేశంలోని ప్రతీ రాష్ట్రానికి దాని చరిత్ర ఉంది. పంజాబ్ను పంజాబ్ నుంచి మాత్రమే నడపాలి. పంజాబ్ రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడపకూడదు. కేజ్రీవాల్ నుంచి ఒత్తిడితో పంజాబ్ రాష్ట్రం నడిస్తే.. ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు జరగదు. ఒకరి రిమోట్ కంట్రోల్లో ప�