Home » BJP
స్టీల్ ఫ్యాక్టరీ బిడ్పై BJP - BRS మధ్య మాటల యుద్ధం
Karnataka Elections 2023: తొలి జాబితాలో పలువురు ఐపీఎస్ లకు చోటు దక్కింది. 32మంది ఓబీసీ, 30మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్థులకు చోటు దక్కింది.
సోమవారం ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘భారత భూభాగంలోకి ఎవరైనా అతిక్రమించగలిగే కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఎవరూ దాని సరిహద్దు వైపు చూసే సాహసం చేయలేరు’’ అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు గ్రామమైన కిబిథూలో వైబ్రంట్ విలేజెస్ క�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సమావేశానికి యెడియూరప్పను దూరంగా ఉంచింది.
ఇంగ్లాండులో భారత రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. విదేశీ గడ్డపై స్వదేశాన్ని అవమానించడం దారుణమైన సంస్కృతని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే యావలో దేశాన్ని కించపరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి పట
అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూర్చేలా కేఎస్ ఈశ్వరప్ప తీరు ఉంది.
ఔట్ సోర్సింగ్ లో ఉన్న వ్యక్తులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో ఎలా పెట్టుకున్నారని మర్రి శశిధర్ రెడ్డి నిలదీశారు. విద్యార్థుల, ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.
పొంగులేటి, జూపల్లి చేరికలపై బీజేపీ దూకుడు
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి
విశాఖ స్టీల్ పాలిటిక్స్