BJP

    బీజీపీలో కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్

    January 7, 2019 / 06:53 AM IST

    రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.  శివసేన పార్టీకి చెందిన సామ్నా న్యూస్ పేపర్ కు ఎడిటర్ గా ఉన్న సంజయ్ రౌత్

    ఏపీ బీజేపీకి షాక్ : జనసేనలోకి ఆకుల

    January 7, 2019 / 06:45 AM IST

    విజయవాడ : ఏపీ బీజేపీకి మరో ఊహించిన షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత ..రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. బీజేపీ ని వీడి జనసేనలో చేరేందుకు రంగం రెడీ అయిపోయారు. ఈ క్రమంలో ఆకుల జనవరి 7న రాజీనామా చేసి..లేఖను బీజేపీ జాతీయ అ�

    బీజేపీకి బ్యాడ్ న్యూస్ : ఎస్పీ బీఎస్పీ పొత్తు

    January 5, 2019 / 04:41 PM IST

    లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టేందుతు సిద్ధమయ్యాయి. సీట్ల పంపకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ మొదలైంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీకి ఒంటరి పోరు

    భయమెందుకు : సీఎంని నిలదీసిన రోజా

    January 5, 2019 / 09:37 AM IST

    వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్‌పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎన్ఐఏ ధర్యాప్తుతో నిజాల�

    నడిరోడ్డుపై టీడీపీ, బీజేపీ బాహాబాహీ..

    January 5, 2019 / 06:36 AM IST

    టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను  అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో  దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి �

    శబరిమలలో హై టెన్షన్ : బాంబులతో ఎటాక్స్..

    January 5, 2019 / 05:36 AM IST

    శబరిమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో సీపీఎం..బీజేపీ  నాయకుల ఇళ్లపై బాంబులు, రాళ్లతో ఆందోళన కారులు దాడులు విరుచుకుపడుతున్నారు. శబరిమలలో మహిళల అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకున�

    గురువారం కేరళ బంద్

    January 2, 2019 / 03:41 PM IST

    తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి  బుధవారంనాడు 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు వెళ్ళి దర్శనం చేసుకోవటాన్ని నిరసిస్తూ గురువారం కేరళ లో బంద్ పాటిస్తున్నారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ

    ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది లక్ష్మీ పార్వతే

    January 2, 2019 / 12:27 PM IST

    విజయవాడ: వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ లో నేను ప్రత్యక్షసాక్షినే అని హీరో శివాజీ అన్నారు. ఆనాడు చంద్రబాబు చేసింది వెన్నుపోటుకాదు, పార్టీకి వెన్నుదన్ను అని ఆయన అన్నారు. ఆరోజు చంద్రబాబు లేకపోతే వాజ్ పేయి 2వ సారి పీఎం అయ్యేవారుకాదని,దాంతోనే ఈరోజు  బ�

    రాఫెల్ డాక్యుమెంట్ : గోవా సీఎం బెడ్ రూమ్ లో

    January 2, 2019 / 10:56 AM IST

    రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ద‌స్తావేజులు గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ బెడ్‌రూమ్‌లో ఉన్నాయ‌ని గోవా మంత్రి విశ్వ‌జిత్ రాణే ఓ ఫోన్ కాల్‌లో వెల్ల‌డించిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ను కూడా కాం

    అయ్యప్ప ఆలయంలోకి మహిళ ఎంట్రీ ఎలాగంటే 

    January 2, 2019 / 10:20 AM IST

    శబరిమల : అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేసిన తరువాత జరిగిన కీలక పరిణామల మధ్య పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం అనంతరం పలు వివాదాల నేపథ్య�

10TV Telugu News