Home » BJP
రెండో దశ పోలింగ్ నవంబర్ 122 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటిస్తారు.
టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వ్యక్తులు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిందేనని, అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పింది.
బొంతు రామ్మోహన్ కాంగ్రెస్లోనే ఉన్నారు. టికెట్ ఇస్తామంటే ఆయన బీజేపీలోకి వస్తారని ఎంపీ అరవింద్ అంటున్నారట. ఇక దీపక్రెడ్డికి కిషన్రెడ్డి ఆశీస్సులు ఉన్నాయట.
బీజేపీ కీలక నేత, ఎంపీ ధర్మపురి అరవింద్.. బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించడం ఆసక్తి రేపుతోంది.
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టీవ్గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారట.
రాయలసీమకు నీళ్లు, నిధులు అంటూ చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా సీమ సెంట్రిక్గా.. ప్రత్యేకంగా కడపలో పర్యటిస్తూ క్యాడర్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలోని ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకోవడం, నియోజకవర్గంలోని కీలక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి మూడు పేర్లను రాష్ట్ర నాయకత్వానికి కమిటీ సూచించనుంది.
బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనాలను కేటీఆర్ వాడుతున్నాడని సెన్సేషనల్ అలిగేషన్స్ చేసిన బండి ఆ తర్వాత నో కామెంట్ అంటూ సైలెంట్ అయిపోయారు.
టీడీపీ కండువాలతో ఆ నలుగురు, బీజేపీ, జనసేన కండువాతో మరో ఇద్దరు మండలికి హాజరైతే వైసీపీ ఎలా స్పందిస్తుందో..?
రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్, బీజేపీలో ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది?