-
Home » BJP
BJP
పురపోరులో కాంగ్రెస్ జోరు.. అత్యధిక మున్సిపాలిటీలు హస్తగతం
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్న 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలోనూ 16 స్థానాలకు 16 చోట్ల విజయం సాధించిం
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఫుల్ డిమాండ్
జమ్మికుంటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను క్యాంప్ నకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. స్వతంత్ర అభ్యర్థులను కారులో తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. కొనసాగుతున్న కౌంటింగ్
Telangana Municipal Elections : తెలంగాణలో పురపాలక, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలను ఎక్స్పోజ్ చేస్తున్నా..ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మల్చుకోవడంలో ఎక్కడో వెనకబడిపోతున్నామని ఆందోళన చెందుతున్నారట గులాబీ పార్టీ నేతలు.
తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. కౌంటింగ్కు ముందే క్యాంపు రాజకీయాలు షురూ.. అభ్యర్థులు చేజారకుండా వ్యూహాలు
మున్సిపల్ ఎన్నికల్లో రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామన్న ధీమాలో బీజేపీ ఉంది. మరో రెండు కార్పొరేషన్లలో కీ రోల్ లో ఉంటామని ఆ పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం వీటి చుట్టే తిరిగింది.. ఇలాగైతే ఎలా?
సీఎం రేవంత్ కూడా ప్రచారంలో అభివృద్ధి ఎజెండాను గాలికి వదిలేసి.. బీజేపీ, బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకే ఎక్కువ టైమ్ కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ షురూ.. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూకట్టిన ఓటర్లు..
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది..
Adi Narayana Reddy: నా మాటల్లో తప్పేముంది? కులం గురించి మాట్లాడలేదు.. జగన్తో ప్రాణహాని ఉంది- బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి
నా వ్యాఖ్యలపై పార్టీ నన్ను వివరణ కోరేది ఏమీ లేదు. రకరకాలుగా తప్పు మాట్లాడా అంటున్నారు. నేను మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, నా మాటలను వక్రీకరించొద్దు.
మక్తల్ బీజేపీ అభ్యర్థి సూసైడ్పై స్పందించిన డీజీపీ.. భయంలేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి
ఎన్నికల నేపథ్యంలో 1,183 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ అయ్యాయని తెలిపారు.
అభ్యర్థి మృతి.. డీజీపీ ఆఫీస్ను ముట్టడించిన బీజేపీ.. ఉద్రిక్తత
లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.