Home » BJP
తమిళనాడు : మంత్రిగారు పార్టీ మారినా శిక్షను మాత్రం తప్పించుకోలేకపోయారు. అన్నాడీఎంకే పార్టీ నేత, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి బాలకృష్ణారెడ్డి గతంతో బీజేపీలో వున్న సమయంలో నమోదైన కేసు..అంటే 20 ఏళ్ల క్రితం కేసులో ఈనాటికి కోర్టు శిక్షను జనవరి 7న తీ�
చంద్రబాబుతో ప్రాణభయం ఉందంటూ కేసు పెట్టిన బీజేపీ మహిళా నేత
రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీకి చెందిన సామ్నా న్యూస్ పేపర్ కు ఎడిటర్ గా ఉన్న సంజయ్ రౌత్
విజయవాడ : ఏపీ బీజేపీకి మరో ఊహించిన షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత ..రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. బీజేపీ ని వీడి జనసేనలో చేరేందుకు రంగం రెడీ అయిపోయారు. ఈ క్రమంలో ఆకుల జనవరి 7న రాజీనామా చేసి..లేఖను బీజేపీ జాతీయ అ�
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టేందుతు సిద్ధమయ్యాయి. సీట్ల పంపకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ మొదలైంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి ఒంటరి పోరు
వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎన్ఐఏ ధర్యాప్తుతో నిజాల�
టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి �
శబరిమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో సీపీఎం..బీజేపీ నాయకుల ఇళ్లపై బాంబులు, రాళ్లతో ఆందోళన కారులు దాడులు విరుచుకుపడుతున్నారు. శబరిమలలో మహిళల అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకున�
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి బుధవారంనాడు 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు వెళ్ళి దర్శనం చేసుకోవటాన్ని నిరసిస్తూ గురువారం కేరళ లో బంద్ పాటిస్తున్నారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
విజయవాడ: వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ లో నేను ప్రత్యక్షసాక్షినే అని హీరో శివాజీ అన్నారు. ఆనాడు చంద్రబాబు చేసింది వెన్నుపోటుకాదు, పార్టీకి వెన్నుదన్ను అని ఆయన అన్నారు. ఆరోజు చంద్రబాబు లేకపోతే వాజ్ పేయి 2వ సారి పీఎం అయ్యేవారుకాదని,దాంతోనే ఈరోజు బ�