Home » BJP
ప్రయాగ్రాజ్ : అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం… ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం… కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. ఉత్తరప్రదేశ్లోని ప్రయా�
ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో స్వీప్ చేస్తామని, ఎస్పీ, బీఎస్పీకి పరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గతంలో గెలిచిన 72 స్ధానాలను తిరిగి గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని కూటము�
కర్నాటక : రాష్ట్రంలో పొలిటికల్ పరిణామాలు మారిపోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్స్ చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాషాయ దళం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస�
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్రాల్లో బీజేపీకి వైట్ వాష్ తప్పదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రకటన తర్వాత ఆదివారం(జనవరి-13) బీఎస్పీ అధినేత్రి మాయావతితో తేజస్వీ సమావేశమయ్యారు. మాయావతితో సమావేశం తర్వాత తేజస్వ
కర్ణాటక రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తెరపైకి వస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరెండు పార్టీలకు దూరంగా ఉండేందుకు ఉత్తరాదిన ఉన్న ప్రధాన పార్టీలు నిర�
లక్నో: దేశంలోనే అతి పెద్ద, కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య పొత్తు పొడిచింది. ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపాయి. లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. 80 లోక్సభ స్థానాల్లో చెరో 38 స
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నాయకుడు లేని రాజకీయ పక్షాలతో మోడీ తల పడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రాంలీలా మైదానంలో 2 రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ �
తమ పార్టీతో పొత్తుల గురించి సార్వత్రిక ఎన్నికల్లోగా నిర్ణయం తీసుకోకపోతే పాత భాగస్వాములను కూడా ఓడిస్తామంటూ శివసేనును ఉద్దేశించి ఇటీవల బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్�
ఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయనను పదవి నుంచి తప్పించింది. సీవీసీ నివేదికలో వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలను హైపవర్ కమిటీ నిజమేనని నిర్ధారించింది. ఆయనపై వేటు వేయడం కరెక్ట్ అని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. దీంతో, ఆ పదవి