BJP

    షాపై వెటకారాలు : కర్ణాటక జోలికొస్తే పంది జ్వరమే వస్తోంది

    January 18, 2019 / 04:08 AM IST

    స్వైన్ ఫ్లూ తో బాధ పడుతున్న అమిత్ షా జ్వరాన్ని, కర్ణాటక రాజకీయాలకు ముడి పెడుతూ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

    కార్పోరేట్ విరాళాలు:బీజేపీ వాటా 93 శాతం

    January 18, 2019 / 03:17 AM IST

    దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో గతేడాది బీజేపీ అత్యధికంగా 93 శాతం వాటా కలిగి ఉండి ప్రధమ స్ధానంలో ఉంది.

    శతృఘ్నసిన్హాకు బీజేపీ చెక్! : ఇష్టం లేకపోతే పార్టీ వదిలి వెళ్లిపో

    January 17, 2019 / 07:34 AM IST

    వివిధ అంశాల్లో సొంతపార్టీ నాయకత్వంపైనే రోజూ విమర్శలు చేస్తూ ఉండే  బీజేపీ రెబల్  ఎంపీ శతృఘ్నసిన్హాపై బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వైదొలగాలని సుశీల్ కుమ�

    ముగ్గురు మోడీలు ఒక్కటయ్యారు:లోకేష్ ట్వీట్లు 

    January 16, 2019 / 03:03 PM IST

    హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధినేత జగన్ ను కలవటం పై ఒక్కోరో ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు  ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వీరి కలయికపై ఏపీ మంత్రులు తలో రీతిగా స్పందించగా సీ�

    బాబు, జగన్ పార్టీలకు డిపాజిట్లు రావు: కేఏపాల్

    January 16, 2019 / 02:25 PM IST

    ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గత నెలరోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ మతబోధకుడు కేఏపాల్ తాజాగా బుధవారం విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో బాబు, జగన్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో

    కన్హయ్యను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్కడిది?

    January 16, 2019 / 10:58 AM IST

    మాజీ జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదని శివసేన తెలిపింది.

    టచ్ లోనే ఉన్నారు : కంగారుపడొద్దన్న కుమారస్వామి

    January 16, 2019 / 09:58 AM IST

    కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదన్నారు సీఎం కుమారస్వామి. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో బుధవారం సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మ�

    కొత్త అసెంబ్లీలో విశేషాలు 

    January 15, 2019 / 03:26 PM IST

    తెలంగాణా అసెంబ్లీలో విశేషాలు

    బీజేపీ రథయాత్రకు బ్రేక్ : అనుమతివ్వని సుప్రీం కోర్టు

    January 15, 2019 / 02:20 PM IST

    ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించాలనుకున్న  రథయాత్రకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రథయాత్ర వల్ల పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మత ఘర్షణలు చోటుచేసుకునే  సున్నితమైన  ప్రాంతాల్లోనే రథయాత్ర మ్యాప్ ఉందన�

    మాయావతి@63 : బీజేపీకి రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు

    January 15, 2019 / 10:00 AM IST

    బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే అక్రమగనుల తవ్వకాల కేసులో అఖిలేష్ పై సీబీఐ విచారణ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మంగళవారం(జనవరి 15,2019) మాయావతి 63వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అఖిలే

10TV Telugu News