Home » BJP
మధ్యప్రదేశ్ : రాహుల్, ప్రియాంకా గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. ప్రియాంక పొలిటికల్ ఎంట్రీని రామాయణంతో పోల్చారు. రాహుల్ ఓ రావణాసురుడు అనీ.. ప్రియాంక శూర్ఫణఖ అని వ్యాఖ్యానించారు యూపీ బీజేపీ ఎమ్మెల్�
బెంగళూరు : కర్ణాటకలో ఆదివారం కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి దినేష్ గుండురావ్ భార్యపై హెగ్డే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హింద�
విజయవాడ: ఏపికి ప్రత్యేక హాదాతోపాటు విభజన హామీల అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు. “ఏపి హక్కుల కోసం పోరాటం” పేరుతో విజయవాడలో మంగళవారం ఉదయం ఈ సమావేశం జరుగ�
విజయవాడ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పట్టుసాధించేందుకు కమలనాధులు యత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా ఏపీలో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. బస్సుయాత్రను ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ జాతీయ అధ్యక్ష�
తూర్పు గోదావరి : కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకి
ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. బైపోలర్ డిసార్డర్ వ్యాధితో ప్రియాంక భాధపడుతుందని స్వామి అన్నారు. ప్రజాజీవితంలో గడపడానికి ఆమె అనర్హురాలని అన్నారు. ప్రియాంకది చాలా క్రూరమైన క్యారెక్టర్ అని అన్�
మహబూబ్ నగర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులే పరాజయం పాలయ్యారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాల�
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటులో ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడాన�
విజయవాడ : ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమౌతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలని..ఆయా పార్టీలు కలలు కంటున్నాయి. తమకు బలం బాగానే ఉందని…ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని..సింగిల్గాన
ఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి యూఎస్ సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ షుజా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్