BJP

    దీదీ కాదు హిట్లర్ : మమత పోరాటంపై సెటైర్లే సెటైర్లు

    February 5, 2019 / 11:30 AM IST

    ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై స్పందించడానికి సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. ఎంతలా అంటే తమతమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కార్టూన్ల రూపంలో బహిరంగంగా తెలియజేసేంతలా తయారైంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేస్తూ పశ్చిమ బెంగ�

    దేవుడి దయ : విషమిస్తున్న పారికర్ ఆరోగ్యం

    February 5, 2019 / 09:36 AM IST

    పణజి: పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆరోగ్యం అస్సలు బాగోలేదని, ఆయన వ్యాధి ఇంకా నయం కాలేదని, దేవుడి దయవల్లే ఆయన ఇంకా సీఎం గా విధులు నిర్వహిస్తున్నారని, డిప్యూటీ స్పీకర్‌, బీజేపీ సీనియర్‌ లీడర్‌ మైఖ�

    తేల్చుకుంటాను : నడిరోడ్డుపైనే సీఎంగా మమత విధులు

    February 4, 2019 / 07:50 AM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతా సీపీని విచారించేందుకు ఆయన నివాసంలోకి సీబీఐ అధికారుల ప్రవేశించినడానికి చేసిన ప్రయత్నం�

    కాంగ్రెస్‌కు మరో షాక్ : కిషోర్ చంద్రదేవ్ గుడ్ బై

    February 3, 2019 / 03:52 PM IST

    ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు.

    మూడు దశాబ్దాల తర్వాత : ఎన్నికల్లో సిక్స్ కొడతాం

    February 3, 2019 / 11:51 AM IST

    కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి-1న లోక్ సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పుకునేందుకే మోడీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, దాని ద్వారా రైతాంగానిక�

    చంద్రబాబుకు కోపం వచ్చింది: బీజేపీ ఎమ్మెల్యేపై ఫైర్ 

    February 1, 2019 / 11:11 AM IST

    అమరావతి:  సీఎం చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, సీఎం చంద్రబాబు మధ్య హాట్‌హాట్‌గా డిబేట్‌ జరిగింది. సీరియస్‌గా చర్చ జరు�

    అదృష్టవంతులు : తెలంగాణ రైతులకు ఏడాదికి రూ.16వేలు

    February 1, 2019 / 09:23 AM IST

    దేశవ్యాప్తంగా రైతులకు మోడీ బందు పథకం అమల్లోకి వచ్చింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6వేల రూపాయలు ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. మూడు విడతల్లో.. ఒక్కో వాయిదాలో 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లో ఈ డబ్బ�

    ఓ మహిళకు ఉన్న రోషం మీకు లేదా 

    February 1, 2019 / 05:58 AM IST

    అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశంపై అసెంబ్లీలో చర్చ వాడీ వేడిగా జరుగుతున్న క్రమంలో చంద్రబాబు కేంద్రాన్ని విమర్శిస్తు చేస్తున్న ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యే  విష్ణుకుమార్ రాజు అబ్జెక్షన్ అంటు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు �

    కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ నాకే: కేఏ పాల్

    January 30, 2019 / 04:08 PM IST

    హైదరాబాద్: ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ  క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. రాష్ట్రంలోని 175 స్ధానాల్లో పోటీ చేస్తామని, 100 సీట్లు కచ్చితంగా తామే గెలుస్తామని, 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం ల�

    చంద్రబాబుకు కౌంటర్ : ఏపీలో మోడీ అమిత్ షా టూర్

    January 30, 2019 / 03:43 PM IST

    ఢిల్లీ:  నరేంద్ర మోడీ, అమిత్ షాల ఏపీ పర్యటన ఖరారు అయ్యింది.  ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫిబ్రవరిలో ఏపీలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలో మ�

10TV Telugu News