BJP

    మోడీకి 100కోట్ల మంది మద్దతుంది..విపక్షాల ర్యాలీపై షా విమర్శలు

    January 22, 2019 / 02:46 PM IST

    కోత్ కతాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల ర్యాలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ర్యాలీ 9మంది ప్రధాని అభ్యర్ధులు కనిపించారని ఆయన అన్నారు. మంగళవారం(జనవరి 22,2019) వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలో బీజేపీ ఎన్నికల ప్రచారా

    మోడీ రైతుబంధు : ఖాతాల్లోకి నేరుగా డబ్బులు

    January 22, 2019 / 03:59 AM IST

    ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేస్తున్నారు. ఓసీలను ప్రసన్నం చేసుకునేందుకు రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించారు. నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసర�

    2014లో ఈవీఎంలు హ్యాక్ : బాంబు పేల్చిన US సైబర్ ఎక్స్‌పర్ట్

    January 21, 2019 / 03:16 PM IST

    2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా.

    బీజేపీ మోసం చేసింది : జనసేనలోకి ఆకుల

    January 21, 2019 / 12:38 PM IST

    ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి, రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

    కాంగ్రెస్ ఎత్తుగడ : రాజకీయాల్లోకి కరీనా కపూర్

    January 21, 2019 / 04:20 AM IST

    ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోటాపోటీగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పబ్లిసిటీతో పాటు ఇమేజ్ పరంగానూ సొమ్ము చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర స్థాయిలో బీజేపీ-కాంగ్రెస్‌లు నువ్వా నేనా అనే స్థాయిలో అభ్యర్థులను ఎంచుకుంట

    కేరళ ప్రశాంతం:శబరిమల ఆలయం మూసివేత

    January 21, 2019 / 02:26 AM IST

    తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు  వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత   ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వం�

    డేట్ వేస్తాం : బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయి

    January 19, 2019 / 10:33 AM IST

    మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఐక్యత చాటుతూ  కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో మోడీ సర్కార్ తీసుకొంటున్న నిర్ణయాలపై మమత మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం నాశనం చ�

    దేశాన్ని బీజేపీ మోసం చేసింది : అమరావతిలో కూడా మెగా ర్యాలీ

    January 19, 2019 / 09:30 AM IST

    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు తమ సత్తా చూపించేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు(జనవరి 19, 2019) కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న యునైటెడ్ ఇం�

    ఆపరేషన్ లోటస్ 2.0 : కాంగ్రెస్-జేడీఎస్ లో అగ్నిపర్వతం బద్దలవబోతుంది

    January 19, 2019 / 05:47 AM IST

    కర్నాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటస్ 2.0 దెబ్బకు కాంగ్రెస్-జేడీఎస్ పరిస్థితి కకావికలంగా మారింది. సంకీర్ణ ప్రుభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశ్యం తమకు లేదని చెబుతూనే బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా పావులు

    కొనసాగుతున్న కర్నాటకం : బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

    January 18, 2019 / 10:34 AM IST

    కర్ణాటకలో నెంబర్ గేమ్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటన్ ను ధీటుగా తిప్పికొట్టామని కాంగ్రెస్ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుందో అని కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. శుక్రవారం(జనవరి 18,2019) బెంగళూరులో సీఎల్పీ నేత సిద్దరామయ్య అధ్యక�

10TV Telugu News