Home » BJP
కోత్ కతాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల ర్యాలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ర్యాలీ 9మంది ప్రధాని అభ్యర్ధులు కనిపించారని ఆయన అన్నారు. మంగళవారం(జనవరి 22,2019) వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలో బీజేపీ ఎన్నికల ప్రచారా
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేస్తున్నారు. ఓసీలను ప్రసన్నం చేసుకునేందుకు రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించారు. నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసర�
2014 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ షుజా.
ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి, రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోటాపోటీగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పబ్లిసిటీతో పాటు ఇమేజ్ పరంగానూ సొమ్ము చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర స్థాయిలో బీజేపీ-కాంగ్రెస్లు నువ్వా నేనా అనే స్థాయిలో అభ్యర్థులను ఎంచుకుంట
తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వం�
మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఐక్యత చాటుతూ కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో మోడీ సర్కార్ తీసుకొంటున్న నిర్ణయాలపై మమత మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం నాశనం చ�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు తమ సత్తా చూపించేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు(జనవరి 19, 2019) కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న యునైటెడ్ ఇం�
కర్నాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటస్ 2.0 దెబ్బకు కాంగ్రెస్-జేడీఎస్ పరిస్థితి కకావికలంగా మారింది. సంకీర్ణ ప్రుభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశ్యం తమకు లేదని చెబుతూనే బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా పావులు
కర్ణాటకలో నెంబర్ గేమ్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటన్ ను ధీటుగా తిప్పికొట్టామని కాంగ్రెస్ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుందో అని కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. శుక్రవారం(జనవరి 18,2019) బెంగళూరులో సీఎల్పీ నేత సిద్దరామయ్య అధ్యక�