Home » BJP
దొంగ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సోమవారం(జనవరి 22,2020)
జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తప్పుపట్టింది. మూడు రాజధానులు కరెక్ట్ కాదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. పరిపాలన
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలు రెండూ తమ స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రాజధాని విషయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. అవినీతిమయం చేశాయి అనటానికి నిన్న అసెంబ్లీలో జరిగిన �
మంగళవారం(జనవరి 21,2020) ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జగత్ ప్రకాష్ నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త లక్ష్యాలను చేరుకుంటామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మ
భారతీయ జనతా పార్టీ(BJP)కొత్త రథసారథిగా ఇవాళ(జనవరి-20,2020)జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడు నెలల తర్వాత నడ్డా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 2014 జులై నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అమి�
బీజేపీకి కొత్త సారథి వచ్చారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డా ప్రస్తుతం BJP కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడికి ఎన్నో సవా�
అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ , డిప్యూటీ కలెక్టర్ల పై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ నాయకుల చెంప చెళ్లు మనిపించారు మహిళా కలెక్టర్లు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో అనుమతి లేకుండా బీజేపీ నాయకులు సీఏఏ క
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీని బాగా వాడుకుం