Home » BJP
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 'మహా మందగమనం' పరిస్థితులు ఉన్నాయి. ఇదీ... మాజీ ఆర్థిక
రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాజధాని కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయం తీసుకుంది.
టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు.
అమరావతిపై మరో మాట లేదంటోంది టీడీపీ. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటోంది. బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. మరి కొద్ది సేపట్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంత రైతులు చేస్తున్నఆందోళనలను వివరించనున్నారు. �
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మేయర్ రవీందర్ సింగ్ పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి గంగుల కమలాకర్తో విబేధ�
అమరావతిలో ఆందోళనలు, మూడు రాజధానుల వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా స్పందించారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న మహిళలను నిర్బంధించడం,
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్
JNU(జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంఘీభావం తెలిపిన