BJP

    ఏపీలో మూడు రాజధానుల రాజకీయం!

    January 15, 2020 / 12:46 PM IST

    ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయాల స్వరూపం మారిపోయింది. మూడు రాజధానుల వెనుక అన్ని పార్టీలు తమ తమ ప్రయోజనాలను వెతుక్కుంటున్నాయి. ప్రజల ఆకాంక్షల సంగతేమోగానీ ఆయా పార్టీలకు ఒనగూరే ఉపయోగం ఏమ�

    కొత్త చెలిమి : కమలం-జనసేన కలసి పయనం! 

    January 15, 2020 / 12:30 PM IST

    చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంటరి పోరు సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇక లాభం లేదనుకొని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భాగస్వాములుంటేనే బెటర్ అనుకున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లారు

    అభిశంసన హీట్ : భారత పర్యటనకు ట్రంప్ వ్యూహం

    January 14, 2020 / 03:47 PM IST

    అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్‌లోనూ అభిశంసన

    స్వామి కార్యమా? స్వకార్యమా? : పవన్ ఢిల్లీ టూర్ వెనుక కారణం అదేనా..?

    January 14, 2020 / 03:18 PM IST

    జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్‌ కల్యాణ్‌ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్

    సంక్రాంతి తర్వాత సమరమే : ఆ పోరాటంతో బీజేపీ బలపడుతుందా..?

    January 14, 2020 / 02:53 PM IST

    మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. బీజేపీ కోర్‌ కమిటీ ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి మూడు

    ఎవరూ అధైర్యపడొద్దు : మళ్లీ మోడీ, చంద్రబాబు, పవన్ కలుస్తారు

    January 13, 2020 / 02:03 PM IST

    టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాయపాటి.. ఎవరూ

    సంక్రాంతితో వారి భ్రాంతి కూడా తొలగాలి : సోషల్ మీడియా వింగ్ కు కేటీఆర్ దిశానిర్దేశం

    January 13, 2020 / 12:27 PM IST

    టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని కేటీఆర్ అన్నారు.

    బిగ్ బ్రేకింగ్ : బీజేపీతో జనసేన పొత్తు..?

    January 13, 2020 / 09:40 AM IST

    ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు

    విశాఖను రాజధాని చేయడం రాజకీయ కుట్ర : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

    January 13, 2020 / 08:38 AM IST

    విశాఖను రాజధానిగా చేయడం రాజకీయ కుట్ర అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 13, 2020)విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పేరుతో రెండు కులాల మధ్య రాజకీయం నడుస్త�

    నిధులు తెప్పిస్తే అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం : వెల్లంపల్లి

    January 12, 2020 / 10:48 AM IST

    ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లక్షా 9వేల కోట్లు ఇస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెస్తే ఆయన పేరుతోనే రాజధానిని నిర్మి�

10TV Telugu News