Home » BJP
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో లోక్సభ ఎన్నికలు జనవరి మధ్యలో జరుగుతాయా? అంటే అవునంటున్నాయి కేంద్ర బీజేపీ వర్గాలు. కేసీఆర్, జగన్లకు ఏకకాలంలో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి....
అనూహ్యంగా పుంజుకుని ప్రధాన పోటీదారుగా అవతరించిన హస్తం పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు... Telangana Congress
9 అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో.. ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చే
ఇండియా వర్సెస్ భారత్ అనే అంశంపై ఇప్పుడు రెండు పార్టీలు, ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. దేశం పేరు మార్చే ముందు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే.. ప్రతిపక్షాలు తమ సంస్థకు ఇండియా అని పేరు పెట్టినప్పు�
సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారని, ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని జైరాం రమేష్ తెలిపారు
తమిళనాడు గవర్నర్కు ఓ లేఖ పంపాను. బంధుప్రీతి వల్ల మంత్రి అయిన స్టాలిన్ బేటా(ఉదయనిధి స్టాలిన్)పై చర్యలు తీసుకోవాలని కోరాను.
ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నారని భారత్ అనే పేరు పెడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉప ఎన్నికలు కావడం విశేషం. ఇండియా కూటమికి ఈ ఉప ఎన్
ఉదయనిధి స్టాలిన్ను పందితో పోల్చుతూ తిరుపతిలో పలు చిత్రాలను విడుదల చేసింది సనాతన ధర్మ పరిరక్షణ సమితి.
బీజేపీ కొంతమంది ఫైల్స్ చేతిలో పెట్టుకొని బ్లాక్ మెయిల్స్ చేస్తుందన్నారు. జమిలి ఎన్నికలు జరగాలంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజీనామా చేయాలన్నారు.