Home » Bollywood
శ్వాస సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల ముంబైలోని లీలావతి హాస్పటల్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్లో నెగిటివ్ వచ్చింది. అయినా సరే కొన్ని రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలని నిర్
బోల్డ్ మూవీస్, స్టేట్మెంట్స్తో సంచలన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల కోసం పూణే నుంచి ముంబైకి మకాం మార్చుదాం అని నిర్ణయం తీసుకుంటే..చాలా మంది వ్యతిరేకించారని, అక్కడకు వెళితే..అత్యాచారం చేస్తారని చెప్ప�
ఇండియన్ సినిమా క్లాసిక్ మొగల్ ఏ అజామ్ 60వ వార్షికోత్సవం సందర్భంగా హాలీవుడ్ ఆస్కార్ లైబ్రరీలోకి ఎంటర్ అయింది. డైరక్టర్ కే ఆసిఫ్ కొడుకు అక్బర్ ఆసిఫ్.. సినిమా స్క్రీన్ప్లేను ప్రెజెంట్ చేస్తున్నారు. యూకేకు చెందిన డైరక్టర్ కొడుకు అక్బర్ ఆసిఫ్.. ఈ
బాలీవుడ్ లో హాట్ లవింగ్ పెయిర్ అంటే గుర్తొచ్చేది రణవీర్, దీపికా. ఈ హ్యాపెనింగ్ హీరోహీరోయిన్లు .. ప్రొఫెషనల్ గా యాక్టింగ్ లో బిజీగా ఉంటూనే .. పర్సనల్ గా తమ బిజినెస్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. చేతినిండా సినిమాలతో పాటు ఇప్పటికే ఉ�
స్టార్లు బయటికొస్తున్నారు. 4 నెలల నుంచి కరోనాతో కంప్లీట్గా లాక్ అయిపోయిన హీరో, హీరోయిన్లు.. ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. లాక్డౌన్ పీరియడ్లో వంటలు చేస్తూ.. ఇల్లు క్లీన్ చేస్తూ.. పెయింటింగ్స్ వేస్తూ.. ఇలా కంప్లీట్గా హౌస్ అరెస్ట్ అయిపోయిన �
అల వైకుంఠపురం.. అల్లు అర్జున్ కెరీర్ కి అదిరిపోయే హిట్. 200కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసి బంపర్ హిట్ అయిన ఈ సినిమా .. ఇప్పుడు అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లో మరో లాంగ్వేజ్ లో కూడా రీమేక్ అవుతోంది. రీమేక్ చేస్తున్న హీరోలిద్దరూ కార్తీక్ లే అవ్వడం మరో ఇంట
బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఇంటికి చేరువలో తుపాకీ కాల్పుల చప్పుళ్లు వినపడడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రక్షణ కల్పించారు. వివరాల్లోకి వెళితే.. మనాలీలో కంగన రనౌత్కు ఓ సొంత భవంతి ఉంది. ఈ భవంతి సమీపంలో శుక్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మనీ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. సుశాంత్ ఖాతాలోని రూ.15 కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి బ్యాంక్ ఖాతాలను పరిశీలించనుంది. గత 90 రోజుల్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని దేశం మొత్తం కోరుకుంటోంది. సుశాంత్ ఆత్మహ్యతకు రియా చక్రవర్తి కారణమని ఆరో�
సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.. Facebook, Twitter, Instagram వంటి సామాజిక మాధ్యమాల్లో సినీ స్టార్స్ను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా తమ లేటెస్ట్ అప్