Home » Bollywood
బాలీవుడ్తో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న హాట్ బ్యూటీ కృతి సనన్ బర్త్డే ఈరోజు.. 27 July 1990లో న్యూఢిల్లీ పుట్టిన కృతి ఇప్పుడు 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. https://www.instagram.com/p/CBH_dUjAzTN/?utm_source=ig_web_copy_link తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘1 : నేనొక్కడినే�
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సోమవారం ఒక శుభవార్తను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన తన భార్య, హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య ఇంటికి చేరారని అభిషేక్ ప్రకటించారు.తాజాగా వారిద్దరికీ ని�
కరోనా కారణంగా పలు ఇండస్ట్రీలలో షూటింగులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇటీవల తిరిగి కొన్ని సీరియల్స్ షూటింగులు స్టార్ట్ అయ్యాయి కానీ కేసులు పెరగడంతో చాలా వరకు ఆపేశారు. థియేటర్లు, షూటింగులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయోనని స్టార్స్, మేకర్స్,
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి సినిమా ‘‘దిల్ బెచారా’’.. ఈ చిత్రం ఇటీవల డిస్నీ+హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందకు వచ్చింది. సుశాంత్ చివరి సినిమా కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా గురించి సుశ�
ఎక్కడో చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ మానవాళి ఊహాలకు అందని విధంగా అందరినీ చావు దెబ్బ తీస్తోంది. వైరస్ ఎఫెక్ట్తో టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. థియేట�
షారూఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్ షా అనడంలో ఎలాంటి సందేహం లేదు. 28సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న షారూఖ్ అభిమానుల్లో కానీ ఛార్మింగ్ లోని ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ అతని సక్సెస్ స్టోరీ చాలామందికి ఎంకరేజ్ మెంట్ గా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న �
దిగ్గజ మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్లు చేశారు. ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అందించే ఆయన.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‘దిల్ బేచారా’ మూవీలో ఓ పాటకు కంపోజిషన్ చేశారు. సినిమా రిలీజ్ తర్వాత పాటకు వస్తున్న స్పందన చూసి రేడియో మిర్చి రెహమాన్ న�
ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్�
ఎటువంటి సినీ నేపథ్యం లేకున్నా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి విలన్గా, హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు, యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్.. కెరీర్ ప్రారంభంలో విలన్ వేషాలు వేసినా.. ‘కమాండో’ సిరీస్తో హీరోగా మారడు.
కరోనా కష్టకాలంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూటగడవని పేదవారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పొట్ట పోసుకోవడానికి నానా బాధలు పడుతున్నారు. తాజాగా ఓ బామ్మ కడుపు నింపుకోవడం కోసం కర్రతో రోడ్ల�