Home » Bollywood
భారత దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. పలువురు సెలబ్రెటీలకు కరోనా పాజిటివ్ రావడంతో కొంతమంది హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోగా..మరికొందరు ఆసుపత్రు�
బాలీవుడ్ నటుడు సోను సూద్ మహారాష్ట్రలో పోలీసు సిబ్బందికి 25 వేల ఫేస్ షీల్డ్స్ ఇచ్చినట్లు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ మెస్సీయగా అవతరించాడు. సోనూ మొదట వందలాది మంది కార్మి�
‘ధఢక్’ మూవీతో బాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ, ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూఅఫ్జానా, దోస్తానా 2’ సినిమాల్లో నటిస్తోంది. కాగా వాట
గత కొంత కాలంగా ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్ పర్సన్స్, సినిమా స్టార్స్, పొలిటిషియన్స్ వంటి వారి నిజ జీవిత కథలు వెండితెరపై సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తతం వివిధ భాషల్లో మరికొన్ని బయోపిక్స్ తెరకెక్కుతున్న సంగతి తెలి�
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నెలరోజులు దాటినా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అతని జ్ఞాపకాలనుంచి అంత త్వరగా తేరుకోలేకపోతున్నారు. ధోని బయోపిక్లో సుశాంత్ అక్కగా నటించిన భూమిక తరచూ భావోద్వేగానికి గురవుతూ పోస్టులు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అతని కుటుంబ సభ్యులతోపాటు దేశంలోని కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని ముంబైలోని వందలాది మంది డబ్బావాలాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డబ్బావాలా యూనియన్ అధ్యక్షుడు సుభాష్ తలేకర్ సారధ్యంలో యాగం నిర�
డిజిటల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతోన్న నేపథ్యంలో కొత్త కొత్త కాన్సెప్ట్లు ప్రేక్షకులను చేరడానికి మార్గాలు సులభమవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూత పడడంతో ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ క�
ఈ లాక్డౌన్ టైంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పలు రకాలు ఛాలెంజ్లు క్రియేట్ చేస్తున్నారు. వారు చేస్తూ మరికొంత మందికి ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వాట్స్ ఇన్ యువర్ కిడ్స్ డబ్బా’ ఛాలెంజ్ అనేది ఒకటి నడుస్తోంది. అందు
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ల ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగా ఉందని ముంబై నానావతి హాస్పిటల్ వైద్యులు సోమవారం వెల్లడించారు. జూలైన 11 బిగ్బి, అభిషేక్లకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో
యాంటీ చైనా సెంటిమెంట్తో ఇండియన్ సినిమా చైనా మార్కెట్ నుంచి బయటపడనుంది. సినిమా బిజినెస్ చేసుకోవడాన్ని పక్కకుబెట్టి అక్కడి ప్రాంతంలో రిలీజ్ చేయకూడదని అనుకుంటున్నారు. ‘కొవిడ్-19 కారణంగా చైనా మార్కెట్ తో సహా అన్ని మార్కెట్లు స్తంభించిపోయాయ