Home » Bollywood
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రైతుగా మారాడు.. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి పన్వేల్ లోని తన ఫామ్హౌస్లో ఉంటున్న సల్లూభాయ్ తాజాగా నాట్లు వేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గ్రే కలర్ టీ-షర్ట్, షార్ట్, క్యాప్, రెండు చేతులతో వరిపైర
మార్చిలో కరోనావైరస్ మహమ్మారి ప్రభావం పెరగడం.. ఆ పేరు జనాల్లో కలవరపెడుతుండటంతో కరోనా టైటిల్స్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తొందరపడింది. చీసీ కరోనా ప్యార్ హై అనే టైటిల్ కూడ ఇలానే రెడీ అయింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలించడ
దేశంలో తమిళనాడు, ఢిల్లీ తరువాత 2,38,461 కోవిడ్ -19 కేసులతో మహారాష్ట్ర అత్యధిక కోవిడ్ కేసులు ఉన్న రాష్ట్రంగా కొనసాగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబచ్చన్ కి కరోనా పాజిటివ్ సోకటంతో ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ�
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా వైరస్ సోకింది. అమితాబ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో ఆయన్ను ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చించారు. ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమితాబ్ బచ్�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ ఇప్పుడు కవర్ గర్ల్గా మారిపోయారు. ఇండియాలో బెస్ట్ మ్యాగజైన్స్ కవర్ పేజీపై అనుష్క శర్మ కొత్త స్టిల్స్ కుర్రకారును పిచ్చికెక్కిచేలా ఉన్నాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల�
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బా�
ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఒక కోచ్ నిజ జీవిత కథగా ‘మైదాన్’ తెరకెక్కుతోంది. జీవితంల�
ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం విదితమే. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అంటూ బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. జూన్ 24 న శ్వాస తీసుకోవడం
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. త
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా మర్చిపోలేక పోతోంది. అతడి మరణవార్తను ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీరిద్దరూ ‘ధోనీ(ది అన్టోల్డ్ స్టోరి)’ సినిమాలో అక్కాతమ్ముళ్ల