Home » BORDER ISSUE
Inida: డిఫెన్స్ లో అత్యాధునిక పరికరాలు సమకూర్చడమే కాకుండా.. బలగాల సంఖ్యను కూడా పెంచింది భారత్.
గత వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసీ)పై చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిన తరుణంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చివరి (18వ) సమావేశం ఏప్రిల్ 23న జరిగింది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగుకు చికిత్స అందించకుండా రెండు రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమిళనాడు-కేరళ సరిహద్దులో, ఏనుగు అటూ ఇటూ తిరుగుతుండటమే అధికారులకు సమస్యగా మారింది.
Uddhav Thackeray speech మహారాష్ట్ర ముఖ్యముంత్రి ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ఆదివారం చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్గా మారింది. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆదివారం మహారాష్ట్�
తూర్పు లడఖ్ లో చాలా తీవ్రమైన మరియు ఆందోళన కలిగించే పరిస్థితి నెలకొందని బ్రిటన్ ప్రధాని అన్నారు. చర్చల ద్వారా సరిహద్దు వివాదాన్ని భారత్, చైనాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. తూర్పు లడఖ్ల�