Home » BRS
కమీషన్లు దండుకుని దాడులు చేసే బీఆర్ఎస్ కావాలా? ప్రజల పక్షాన పోరాడే బీజేపీ కావాలా? తెలంగాణ ప్రజలారా.. మీ తీర్పే ఫైనల్. Bandi Sanjay
లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు...ఆయన పార్టీ పెట్టిన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు మల్లు రవి
మళ్లీ గెలవాలంటే కాంగ్రెస్ ను కట్టడి చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ టార్గెట్ గా అస్త్రాలను సిద్ధం చేస్తోంది. CM KCR
ఇటీవల రాజేష్ బాబు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నాడు.
ఇతర పార్టీలు తెలంగాణ ప్రజల ఆవేదన పట్టించుకోవని చెప్పారు. అధికారం కోసం అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటననూ అస్త్రంగా చేరుకుని బీఆర్ఎస్ సర్కారుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మేడిగడ్డ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి 100, కాంగ్రెస్కి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ ఆరోపించారు.
కొన్ని స్థానాల్లో తమ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు మాత్రమే..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.