Home » BRS
ఏ కారణంతో వారిని మార్చారు? ఏవైనా సమస్యలు ఉంటే వారితో మాట్లాడాలి. ఇలాంటి పని చేయకు అని వారితో చెప్పుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం జరుగుతోందన్నారు.
Manuguru : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు.
"రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాషను మార్చుకోవాలి. ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్కు సిద్ధం కావాలి" అని తలసాని అన్నారు.
టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి దోసెలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్ లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు..
కేసీఆర్ తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలు, షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి కీలక పథకాలను గుర్తూ చేస్తూ ముస్లిం ఓటర్లను అట్రాక్ట్ చేస్తోంది గులాబీ దళం.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే.. జరుగుతుందని మేం ముందే చెప్పాం.
ప్రజలు ఆయనను ఎంతో ఇష్టపడే వారు. తమ ఇంటి పెద్ద కొడుక్కుగా భావించే వారు.
క్యాంపెయినింగ్ కమిటీగా ఆరు నెలల నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అది వారికి అడ్వాంటేజ్ అవుతుంది.
అప్పుడు పీసీసీ అధ్యక్ష ఎన్నిక కూడా తప్పు. జైపాల్ రెడ్డినో మరొకరినో చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది.