కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబరు 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కూడా ఈ
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్పై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీళ్లను మహారాష్ట్రకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నిర్ణయంతో ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే కరీంనగర్, నిజామ
ఛత్తీస్గఢ్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రెండు పార్టీల మధ్యే అధికారం బదిలీ అవుతోంది. అయితే వాటికి గట్టి పోటీనిచ్చే ప్రాంతీయ పార్టీగా అవతరించాలని జేసీసీ(జే) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 201
మహబూబాబాద్ లోక్సభ స్థానంలో రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయ్. ఇక్కడ అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య ఒక్కటే.. అదే గ్రూప్ వార్. బీఆర్ఎస్లో ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శిస్తూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తుంటే.. చాలా ప్రాంతాల్లో
రాజకీయానికి మలుపులు నేర్పించిన జిల్లా, చూపించిన జిల్లా.. ఉమ్మడి నల్గొండ ! పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారతాయో.. ఆధిపత్యం ఎలా చేతులు మారుతుందో అంత ఈజీగా అంచనా వేయలేం! స్పష్టమైన తీర్పు ఇవ్వడంలో నల్గొండ ఓటర్లు ముందుంటారు. పార్టీలన్నీ ఎన్నికల మూడ్లో�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ చేసే ప్రసంగానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి. ద్రౌపది ముర్ము ప్రసంగించే సమయంలో పార్లమెంటు హౌస్ బయటే ఉంటామ�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సినీ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ రాజకీయాల గురించి కవితతో శరత్ కుమార్ చర్చించారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో నేడు నాందేడ్ కు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించాల్సిన సభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తారు. అంతేగాక, బీఆర్ఎస్ విస్తరణల�
ఇక గిరిధర్ కుమారుడు శిశిర్ మాట్లాడుతూ ‘‘పార్టీలోని పరిస్థితుల గురించి ఎన్నో సార్లు కేంద్ర నాయత్వానికి తెలియజేశాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చాలా సార్లు ఫిర్యాదు చేశాను. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం ఎలాంటి చర�
కొంతకాలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ..ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న పొంగులేటిపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టాయి.