Home » Car Accident
హైదరాబాద్ అంబర్పేట్ చే నంబర్ చౌరస్తాలో మందుబాబు వీరంగం సృష్టించాడు. తప్పతాగి కారు నడిపి యాక్సిడెంట్ చేశాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు యాక్సిడెంట్ జరిగింది. అసెంబ్లీలో ఆమె కారుకు ప్రమాదానికి గురైంది.
Kakinada 9th Ward YCP corporator murdered : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో దారుణం జరిగింది. కార్పొరేటర్ కంపర రమేష్ ను నిన్న అర్ధరాత్రి సమయంలో ప్రత్యర్ధులు కారుతో గుద్ది హత్య చేశారు. పాత కక్షలు కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ లో 9వడివిజన్ క�
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ రాజస్థాన్లోని సవాయి జిల్లా మాధోపూర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మహ్మద్ అజారుద్దీన్ వాహనం బోల్తా పడగా.. పెను ప్రమాదం నుంచి అజ�
Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా కొట్టింది. టైరు పేలడంతో కారు పల్టీ కొట్టింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగ�
Guntur district : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి వెళుతున్నకారు….రొంపిచర్ల మండలం తంగెడమల్లి మేజర్ కాలువలోకి గురువారం అర్ధరాత్రి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. జగిత�
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. కారు పంట కాలువ లోకి దూసుకు వెళ్లిపోయిన ఘటనలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు విడిచారు.తణుకు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ని పంట కాల్వలోకి సోమవారం ఉదయం కారు దూసుకువెళ్లటంతో ఒక మహిళా ఉద్యోగిని స�
అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. మరణించిన వారిని రాజా గవిని(41),అతని భార్య ఆవుల దివ్య(34), వారి
హైదరాబాద్ నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కారు ప్రమాదాలు జరిగాయి. అవి మరువక ముందే తాజాగా మరో కారు బీభత్సం జరిగింది. ఆదివారం(ఫిబ్రవరి