Home » Car Accident
అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా
హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశ�
మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా మండ్వాడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం (నవంబర్ 17)న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్గోన్ జిల్లాలోని కాస్రావాడ్ క�
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదం కలకలం రేపింది. మంగళవారం(నవంబర్ 12,2019) రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు(TS 07 FZ 1234) యాక్సిడెంట్ వార్త కలకలం రేపింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం మూడు పల్టీలు కొట్టింది. ఈ యాక్సిడెంట్ నుంచి
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది.
టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రయాషిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోకి రాజశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ కు విజయవాడ నుంచి వస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రో�
తెల్లవారి లేస్తే చాలు ప్రమాదాల గురించి వింటునే ఉంటాం..చూస్తూనే ఉంటాం. డివైడర్ ను ఢీకొన్న కారు..లేదా బైక్ ఇలా వింటుంటాం. కానీ ఓ ప్రమాదం మాత్రం నమ్మశక్యం కాకుండా జరిగింది. అత్యంత వేగంగా వస్తున్న ఓ కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొంది. ఆ వెంటనే �