Home » Car Accident
పశ్చిమ ఉత్తరప్రదేశ్ను హరియాణాతో అనుసంధానం చేసే ఈస్ట్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మృతులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు చ
సూర్యాపేట నాగారం సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అర్వేపల్లి ఎస్సై లోకేశ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన పోలీసులు వెంటనే ఎస్సై లోకేశ్ ను హాస్పిటల్ కు త�
సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోవటమో, క్షతగాత్రులై ఆస్పత్రి పాలవటమో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కాపాడింది. అరిజోనా రాష్ట్రం రాజధాని ఫీనిక్స్ నగరంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదా�
బిగ్ బాస్ 2, తమిళ సినిమాలతో అదరగొట్టిన నటి యషికా ఆనంద్ వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తిని ఢీకొంది. తీవ్రగాయాల పాలైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేస
మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా భోపాల్-ఇండోర్ రోడ్డుపై రోడ్డు కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. భోపాల్ నుంచి ఇండోర్ వస్తున్న ఓ కారు జాతా ఖేడా గ్రామానికి సమీపంలో కారు కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ప్రమ
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ ని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే విడుదల చేశారు. రాజ్ తరుణ్ స్టేట్ మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. యాక్సిడెంట్
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41
నార్సింగి రోడ్డు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చాడు. యాక్సిడెంట్ తర్వాత అదృశ్యమైన రాజ్ తరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ప్రమాదం తర్వాత కారు వదిలి పారిపోవడానికి కారణం ఏంటో చెప్పాడు.
మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దు..ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు..అని పోలీసులు మొత్తుకుంటున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. విపరీతమైన వేగంతో ప్రయాణీస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఆక్సిడెంట్లలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప
ఆదివారం తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ ఫ్లైవర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. సంతోషంగ దేవుడి దర్శనానికి వెళుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా దంపతులు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అక్షర్ధామ్ ఆ