Home » CBSE 12 Exams
కరోనా సమయంలో అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్ఈ ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఆప్షనల్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని CBSE బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది.