Home » Central Government
తమ రాజకీయ లబ్ది కోసం పూలబొకే వంటి భారత దేశంలో కొందరు దుర్మార్గులు స్వార్ధ, నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు.
2023 అక్టోబర్ 1 నుండి ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వేరియంట్స్, కార్ల ధరలతో సంబంధం లేకుండా ఎయిర్ బ్యాగ్స�
10 యూట్యూబ్ ఛానల్స్లోని 45 వీడియోలను బ్లాక్ చేయాలని వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ని భారత ప్రభుత్వం సోమవారం కోరింది.
సోషల్ మీడియా యాప్లకు కేంద్రం షాక్
నా లెక్కలు అబద్ధమని తేలితే రాజీనామా - కేసీఆర్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇంత అహంకారమా? అధికారం తలకెక్కితే కాలం సమాధానం చెబుతుంది అంటూ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
సోషల్ మీడియాపై మరోసారి కేంద్రం దృష్టి కేంద్రీకరించింది. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారి కోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించింది. విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి ప్రిన్సిపల్ అమౌంట్ రూ.3వేల 441 కోట్
హస్తినను టార్గెట్ చేసిన కేజ్రీవాల్, కేసీఆర్.. పార్టీలను ఏకం చేయగలరా..?
ఏపీలో బంగారు గనులను వేలం వేయనున్న కేంద్రం