Home » Central Government
దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడ
రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. వెంటనే తక్షణ �
ధాన్యం వివాదంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య వాదన ముదిరింది. సేకరణ అంశంలో జరిగిన జాప్యంపై ఒకరిపై మరొకరు తప్పు తోసిపుచ్చుకుంటూ ఆరోపణలకు దిగారు. ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రచ్ఛ చేస్తున్నారు.
శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్ధిక సహకారం తదుపరి చర్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు వివరించనున్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డిఎంకె, ఎఐఎడ
ఎంఎస్పీతో పాటు జీరో బడ్జెట్ వ్యవసాయం, వ్యవసాయ మార్పిడి వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేయనుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు ఉన్నట్లు గెజిట్లో పేర్కొన్నారు. కమిటీ చ
జున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల వస్తువులను కంట్రోల్డ్ డెలివరీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది
గత సంవత్సరం మే 26 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం తన ప్లాట్ఫామ్పై ఉన్న అభ్యంతరకర కంటెంట్ తొలగించాలని కేంద్రం ట్విట్టర్ను ఆదేశించింది. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఉన్న కొంతమంది జర్నలిస్టులు, రాజకీయ నేతలు, అంతర్జాతీయ సంస్థల
ఈ పథకాన్ని సవాలు చేస్తూ ఎమ్ఎల్ శర్మ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్, సైన్యంలో చేరే వారి ఉపాధి, ఉద్యోగ కాల పరిమితి 20 నుంచి 4 ఏళ్లకు తగ్గిపోతుందని శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, కార్మిక రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 01 జులై 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని నిర్ణయ�