Home » Central Government
కోవిడ్ కేసులు పలు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండడంతో కేంద ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్, టెస్టింగ్, కోవిడ్ నిబంధనలను పునరుద్ధరించడం లాంటి చర్యలు తీసుక�
కేంద్రం ప్రభుత్వం, నీతి ఆయోగ్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సీఎం కేసీఆర్ ఏ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం చెప్పలేదన్నారు. హర్ ఘర్ జల్ కింద �
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బ తీస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి..కానీ మోదీ మాత్రం సెస్ ల పేరుతో రాష్ట్రాల వాటా �
దేశంలోని ఇల్లు లేని పేదలు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్కార్డులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు6,2022) పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత
హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు పరిధిలోనే ఉంటుందని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది.
ద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో ఈ మేరకు కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం(ఆగస్టు3,2022) నిర్ణయం తీసుకుంది.
దేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మందికి మంకీపాక్స్ సోకగా, ఓ వ్యక్తి మరణించాడు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు రైల్వే టికెట్లపై రాయితీని పునరుద్ధరించనుంది. కొన్ని మార్పులు చేస్తూ రాయితీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెల్వే శాఖ వృద్ధులకు రాయితీ వయసు 58 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచింది. వృద్ధుల
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సి