Home » Central Government
నూతన కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితర అంశాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉద్యోగుల రోజువారీ పని గంటల్ని పెంచాలని, వారానికి సెలవు దినాల్నీ ఎక్కువ చేయాలని కొత్త వేతన చట్టంలో ప్రతిపాది�
తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేసే వ్యక్తులను ట్రాక్ చేస్తోంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేసుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ లైన్ను కూడా తెరిచింది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయన్న డేటాను విశ్లేషిస్తే...ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాలు ఎంత ఉదాశీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2006లో 4.17 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... 2020 నాటికి ఆ ఖాళీలు.. దాదాపు 9 లక్షలకు చేరు
పదిహేడన్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లను అగ్నిపథ్ స్కీంలో భాగంగా నియమిస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. 90 రోజుల్లో తొలి బ్యాచ్ నియామకం చేపట్టనున్నారు.
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం మోతెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై స్పందించారు. ‘‘ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళ
కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిలో భాగంగానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన. దేశంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. దేశ బలం రైతులు, సైనికులు. దేశానికి రైతు వెన్నెముక.. సైని�
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండడంతో కేంద్రం రంగంలోకి దిగింది. యూనివర్సిల్ సర్వీస్ ఆబ్లిగేషన్ పరిధిని విస్తరించింది. దీని ప్రకారం చమురు విక్రయానికి లైసెన్స్ పొందిన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలు సహా అన్ని బంకుల్లో నిర�
తమ భవిష్యత్తుకు భరోసా కల్పించని అగ్నిపథ్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది యువత. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసన ప్రదర్శనలతో యావత్ దేశం అట్టుడికిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంపై కన్నెర్ర చేస్త
తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన ఐదుగురు ఐపీఎస్ అధికారుల్లో అవినాశ్ కుమార్(బీహార్), కాజల్(ఉత్తరప్రదేశ్), కంకణాల రాహూల్రెడ్డి(తెలంగాణ), శివం ఉపాధ్యాయ(అసోం), సరుకొంటి శేషాద్రిణి రెడ్డి(తెలంగాణ) ఉన్నారు.
మహారాష్ట్రలో ఏడు కిలోమీటర్లు సముద్రం గుండా వెళుతుందని, ఈ లైనులో 12 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిది గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉంటాయన్నారు.