Home » Central Government
పీఎఫ్ వడ్డీరేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు శుక్రవారం సాయంత్రం నోటిఫై చేసింది.
తెలంగాణ ప్రభుత్వాన్ని గత రెండు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టటమనేది ఫెడరల్ వ్యవస్థకు విఘాతమని అన్నారు. రాష్ట్రా�
కోటా దాటి దిగుమతి చేసుకునే ముడి నూనెపై సాధారణ పన్ను వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ- మోటార్ సైకిళ్ల వినియోగాన్ని 2030 నాటికి 80శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, సబ్సిడీ వంటి అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. దీనికితోడు ఇటీ�
దేశ ద్రోహం చట్టం చెల్లుబాటు అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మే 11 వరకు గడువు ఇచ్చింది
సెక్షన్ 124 ఏ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఈ చట్టం అవసరమా? అని గతంలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నివిధాల ఇబ్బందులు పెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని, ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగిన తనిఖీలు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు..
నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా 5 నుంచి 12 ఏళ్ల వారికి టీకా పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఎన్టీఏజీ నిపుణుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది.
ఇప్పటికే బైకుల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీపై కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలు సూచనలు చేశారు. తాజాగా కొత్త మోడల్స్ లాంచ్ చేయవద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.