Home » Central Government
ఢిల్లీ అల్లర్ల పైన రెచ్చగొట్టే హెడ్డింగ్ లు, వార్తలు, చర్చలు ప్రసారం చేశారని పేర్కొంది. ఇలాంటి వార్తల వల్ల సమాజంలో సామరస్య వాతావరణం దెబ్బతింటొందని తెలిపింది. ఈమేరకు పలు చానళ్ళకు కేంద్ర సమాచార శాఖ అడ్వయిజరీ నోటీసులు పంపి�
క్వాలిటీ విషయంలో రాజీ పడిన కంపెనీలకు భారీగా ఫైన్లు వేస్తామని సంకేతాలు పంపారు. లోపాలున్నాయని తేలితే వెంటనే కంపెనీలు వాహనాలు వెనక్కు తీసుకునేలా నిబంధనలు సవరిస్తామన్నారు గడ్కరీ.
దేశంలో ఫోర్త్ వేవ్ మొదలైనట్లు కనిపిస్తోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో మంగళవారం 1,247 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చితే 43శాతం....
దేశంలో పంటల దిగుబడి పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తని తగ్గించేలా అపసవ్య విధానాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయే హెల్త్ వర్కర్స్ కుటుంబాల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్’.
అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తరువాత రెండేళ్ల విరామం అనంతరం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ...
స్థానిక ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 34 మంది జమ్మూకశ్మీర్ యేతర పౌరులు ఆస్తులు కొనుగోలు చేసినట్టు నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
తెలంగాణకు విద్యా సంస్థల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని విమర్శించారు. అసోం, గుజరాత్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపురకు నవోదయ విద్యాలయాలు ఇచ్చారన్నారు.
పంజాబ్ లో లాగానే కేంద్రం తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేయాలి.. లేదా బాయిల్డ్ రైస్ అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండూ కుదరవంటే తెలంగాణ రైతులకు నష్టం చేయడమేనని తెలిపారు.
కేంద్రంపై టీఆర్ఎస్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తేస్తోంది. ఇటు గల్లీలోనూ అటు ఢిల్లీలోనూ తాడోపెడో తేల్చుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.