Home » Central Government
ఆయా పోస్టులను అనుసరించి మూడు దశల్లో కంప్యూటర్ విధానంలో రాత పరీక్ష, డిస్క్రప్టివ్ పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్లను ప్రారంభించారు.
కేంద్రంపై కేటీఆర్ ఫైర్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే పట్టణల్లోనూ ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని ఈ బడ్జెట్లో కేంద్రం ప్రారంభించాలని మంత్ర కేటీఆర్ డిమాండ్ చేశారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పద్మ అవార్డులు దక్కిన వారికి జనసేన పార్టీ తరపున, తన తరపున అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన ట్వీట్ లో.............
బడ్జెట్ సమావేశాలకు కేంద్రం సిద్ధం!
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. RTPCR పరీక్ష సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితులలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల (RATS) విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయడానికి మరోసారి గడువు పెంచింది కేంద్రం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఐటీ రిటర్న్స్ 2022 మార్చి 15లోగా చెల్లించవచ్చని...
భద్రతా సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఎస్ఎస్జీ అనేది జమ్ముకశ్మీర్లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక భద్రతా విభాగం.
వచ్చే బడ్జెట్లో కేంద్ర జల ఇంధన మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. నేడు లేదా రేపు రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి.