మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రధాని నరే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య-2022 అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించనున్నారు. వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభ
Mass marriage of 3 thousand 229 couples in Raipur : ఎక్కువ వివాహం జరిగినా..సందడి..సందడిగా ఉంటుంది. అటువంటిది ఏకంగా ఒకేచోట ఒకే వేదికపై 3,229 వివాహాలు జరిగితే..అదికూడా విభిన్న సంప్రదాయాలతో జరిగితే ఎలా ఉంటుంది. అటువంటి ఓ అరుదైన అపురూపమైన దృశ్యానికి చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ ఇ
Joe Biden : అమెరికా చరిత్రలో మరో కీలక ఘట్టానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇనాగురేషన్ పేరుతో అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర
online wedding invitations : పెళ్లి కొంతపుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. కరోనా కారణంగా..ఆన్ లైన్ వేదికలుగా పెళ్లి మండపాలు మారిపోతున్నాయి. టెక్నాలజీ సహాయంతో కొంత పుంతలు తొక్కుతున్న ఈ వివాహాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ లను ఉప
Supreme Court :ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ మేర నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై సోమవారం(డిసెంబర్-7,2020)సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిష
Dubai variety wedding ceremony : పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు..బాజాలు భజంత్రీలు, పట్టు చీరల రెపరెపలు. కానీ ఇది కరోనా టైమ్.ఇవన్నీ నడవవ్ భయ్. అందుకే పెళ్లిళ్లన్నీ సందడి లేకుండానే..బంధుమిత్రులు లేకుండానే జరిగిపోతున్నాయి. పెళ్లికొచ్చినవాళ్లంతా వధూవరులను అక్షింతలు వ
దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వీరి వివాహ ఏర్పాట్లతో సందడి సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు రామానాయుడు స్టూడియోను అందంగా ముస్తాబు చేశారు. 2020, ఆగస్టు 08వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తానికి మిహికా మెడలో ‘బాహుబలి’ స్టార్ రానా మూడు
ఎంతో మంది ఉత్కంఠగా, భక్తితో ఎదురు చూసిన మహత్తర ఘట్టం..అయోధ్య రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం పూర్తయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో దశాబ్దాలు ఎదురు చూసిన కల సాకారం అయినందుకు ప్రజలు సంతోషం వ్
కోట్లానుమంది ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం..శతాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామాలయ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం ఉదయం అయోధ్యకు మోడీ చేరు