Home » Chairman Venkaiah Naidu
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని తన నివాసంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ... అర్థవంతమైన రీతిలో రాజ్యసభ కొనసాగాలని, అందుకు అందరు సభ్యులు సహకరించాలని
తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానించారంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చారు.